ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు: విజయ్ హెచ్చరిక
చెన్నై: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి Vijay హెచ్చరించారు. ప్రైవేట్ పాఠశాలల నోటీసు బోర్డులపై ఫీజు వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయ్, విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను సహించబోమని, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు.
ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు: విజయ్ హెచ్చరిక
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment