రీటైల్ ద్రవ్యోల్బణంపై ఎక్సైజ్ డ్యూటీ ప్రభావం.. కేంద్రానికి కార్తీ చిదంబరం లేఖ
పెట్రోల్, డీజిల్పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.
ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు అధికమై, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
మార్చి 27న పెట్రోల్, డీజిల్పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రీటైల్ ద్రవ్యోల్బణంపై ఎక్సైజ్ డ్యూటీ ప్రభావం.. పెట్రోల్, డీజిల్పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment