లొంగిపోయిన బండి భగీరత్.. మూడు రోజుల్లో పోలీసుల ఎదుట హాజరు
తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బండి భగీరత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా, విచారణకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన మూడు రోజుల గడువు పూర్తికాకముందే ఆయన స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లినట్లు సమాచారం.
ఇటీవల భగీరత్పై నమోదైన కేసుల నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు జారీ చేయగా, న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా పోలీసుల ఎదుట హాజరయ్యారు.
పోలీసులు ప్రస్తుతం భగీరత్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment